TS News: ఎమ్మెల్యే గాదరి కిశోర్ను పరామర్శించిన కేసీఆర్
నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ను సీఎం కేసీఆర్ నల్గొండలో పరామర్శించారు. ఇటీవల కిశోర్ తండ్రి మారయ్య గుండెపోటుతో
నల్గొండ: నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ను సీఎం కేసీఆర్ నల్గొండలో పరామర్శించారు. ఇటీవల కిశోర్ తండ్రి మారయ్య గుండెపోటుతో మృతిచెందారు. ఈ సందర్భంగా నల్గొండలో నిర్వహించిన ఆయన దశదినకర్మలో పాల్గొన్న కేసీఆర్.. మారయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కిశోర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం వెంట మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డితో సహా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత సీఎం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..