CM KCR: చినజీయర్‌స్వామిని కలిసిన సీఎం కేసీఆర్‌

త్రిదండి శ్రీ చినజీయర్‌ స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిశారు.

Updated : 24 Sep 2022 15:14 IST

హైదరాబాద్‌: త్రిదండి శ్రీ చినజీయర్‌ స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిశారు. ముచ్చింతల్‌లోని ఆశ్రమానికి సతీమణి శోభ, కుటుంబసభ్యులతో కలిసి ఆయన వెళ్లారు. యాదాద్రి నూతన ఆలయం ప్రారంభంపై చినజీయర్‌స్వామితో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. అంతకుముందు కేసీఆర్‌ దంపతులను చినజీయర్‌ శాలువాతో సత్కరించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని