TSRTC: కరోనా, డీజిల్ ధరలు ఆర్టీసీని దెబ్బతీశాయి: కేసీఆర్
టీఎస్ఆర్టీసీని గట్టెంకించే ప్రయత్నం ప్రారంభమైందని.. రెండేళ్ల క్రితమే పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. గాడిలో పడుతున్న దశలో కరోనా, డీజిల్ ధరలు ...
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీని గట్టెంకించే ప్రయత్నం ప్రారంభమైందని.. రెండేళ్ల క్రితమే పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. గాడిలో పడుతున్న దశలో కరోనా, డీజిల్ ధరలు ఆర్టీసీని దెబ్బతీశాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కరోనా ప్రభావంపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఆర్టీసీపై పెరిగిన డీజిల్ రేట్ల భారంపై సమవేశంలో చర్చించారు. ఆర్టీసీ తిరిగి పుంచుకునేందుకు కార్యాచరణపై సీఎం సమీక్షించారు. మంత్రులు పువ్వాడ అజయ్, కేటీఆర్, జగదీశ్రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
ఆర్టీసీపై ఏటా రూ.500 కోట్ల భారం పడుతోందని అధికారులు సీఎంకు వివరించారు. లాక్డౌన్తో ఆర్టీసీ రూ.3 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందన్నారు. మొత్తంగా 97 డిపోలు నష్టాల్లోనే ఉన్నాయన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. 2020 మార్చిలో ఛార్జీలు పెంచుతామని ప్రభుత్వం చెప్పినట్లు గుర్తు చేశారు. ఇప్పటివరకు ఛార్జీలు పెంచలేదని..ఛార్జీలు పెంచేందుకు అనుమతిస్తే తప్ప ఆర్టీసీకి మనుగడ లేదని అధికారులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM