CM KCR: రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయం పునర్నిర్మాణ పనులను

Updated : 18 Oct 2021 15:53 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ పునఃప్రారంభ తేదీలను సీఎం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు మహాసుదర్శన యాగం వివరాలు కూడా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని