corona update: ఏపీలో కొత్తగా 4,955 కరోనా కేసులు.. ఒకరి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.  గడచిన 24 గంటల్లో 35,673 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా...

Updated : 15 Jan 2022 17:27 IST

అమరావతి‌: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.  గడచిన 24 గంటల్లో 35,673 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 4,955 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనాతో నిన్న  పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 397 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,870 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని