ap corona update: ఏపీలో కొత్తగా 586 కరోనా కేసులు..9మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 44,946 మంది నమూనాలు పరీక్షించగా 586 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 44,946 మంది నమూనాలు పరీక్షించగా 586 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 712 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,453 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు మృతి చెందారు.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎగిసిన మంటలు
రహదారి సరిహద్దులోని గ్యాస్ పైపులైను ప్రమాదవశాత్తు లీకవడంతో ఒక్కసారిగా మంటలు ఎగసి పడిన ఘటన ముదినేపల్లి మండలం గురజ-పెనుమల్లి సరిహద్దులో సోమవారం జరిగింది. -
దారి మారలేదు.. ఆళ్ల వల్ల కాలేదు..
కృష్ణా పశ్చిమ డెల్టాలోని వివిధ ప్రాంతాల నుంచి తెనాలికి వచ్చి అక్కడి నుంచి దుగ్గిరాల మీదుగా విజయవాడకు రాకపోకలు సాగించేవారు ఎక్కువ. -
నీటి రాతలే.. నీళ్ల్లివ్వరు!
వలసలతో పట్టణ జనాభా నానాటికీ పెరుగుతోంది.. పెరుగుతున్న అవసరాలకు సరిపడా నీరందడం లేదు. వేసవిలో గుక్కెడు నీటి కోసం పుర ప్రజలు అల్లాడుతున్నారు. -
ప్రయాణికులకు అవే తిప్పలు
ఆర్టీసీ ప్రయాణికుల ఇక్కట్లు ఇప్పట్లో తీరేలా లేవు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ గుడివాడలో నిర్వహించిన సభకు బాపట్ల డిపో నుంచి 26 బస్సులు కేటాయించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.