AP News: ఏపీలో కొత్తగా 4,528 కరోనా కేసులు.. ఒకరి మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా నాలుగువేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా నాలుగువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 39,816 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 418 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,313 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.