Ts News: బహదూర్పల్లి టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బహదూర్పల్లిలోని టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం రేగింది. యూనివర్సిటీలో పలువురు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. విద్యార్థులు కరోనా బారిన పడడంతో ఇవాళ, రేపు సెలవు ప్రకటించినట్లు వర్సిటీ ప్రతినిధులు తెలిపారు..
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బహదూర్పల్లిలోని టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం రేగింది. యూనివర్సిటీలో పలువురు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. విద్యార్థులు కరోనా బారిన పడడంతో ఇవాళ, రేపు సెలవు ప్రకటించినట్లు వర్సిటీ ప్రతినిధులు తెలిపారు. దీంతో వర్సిటీ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులు ఖాళీ చేశారు. శానిటైజేషన్ చేసి తిరిగి తరగతులు నిర్వహిస్తామని వర్సిటీ ప్రతినిధులు వెల్లడించారు.
వర్సిటీలో 25 మంది విద్యార్థులు, ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలిందని దుండిగల్ మండల వైద్యాధిరారిణి నిర్మల వెల్లడించారు. వైరస్ బారిన పడినవారికి ఎలాంటి ప్రమాదం లేదని.. ప్రస్తుతం వారంతా హోం ఐసోలేషన్లో ఉన్నారని చెప్పారు. అయితే ఎంత మంది విద్యార్థులకు వైరస్ సోకిందనే విషయంపై వర్సిటీ ప్రతినిధులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్