Hyderabad news: ప్రభుత్వ కార్యాలయాలకు పంద్రాగస్టు వెలుగులు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భాగ్యనగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సచివాలయం బీఆర్కే భవన్, గన్ పార్క్, గోల్కొండ కోట, అసెంబ్లీ భవనాలు...
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భాగ్యనగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సచివాలయం బీఆర్కే భవన్, గన్ పార్క్, గోల్కొండ కోట, అసెంబ్లీ భవనాలు... విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాలు రంగు రంగుల విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్నాయి. బీఆర్కే భవన్ ప్రస్తుత సచివాలయానికి త్రివర్ణ పతాక రంగులతో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. గన్పార్క్లోని అమరవీరుల స్థూపంతో పాటు పరిసర ప్రాంతాలు, అసెంబ్లీ, విద్యుత్ సౌధ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. వీటితో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?