AP News: జగన్ ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే సీఎం కాదు: వెంకట్రామిరెడ్డి
జగన్ ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే సీఎం కాదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు...
అమరావతి: ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే సీఎం జగన్ మోహన్రెడ్డి కాదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీపై ప్రతిపాదనలు సమర్పించేందుకు వారంలోగా ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. డిసెంబర్ 21న సీఎం జన్మదినాన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఆవిర్భావ దినంగా నిర్వహిస్తామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ప్రభుత్వం తన వెసులుబాటును బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. అమరావతిలో సమాఖ్య ప్రతినిధులతో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘పీఆర్సీపై నిర్ణయం కోసం ప్రతిపాదనలు కోరే అవకాశం ఉంది. 40 శాతం వరకు ఫిట్మెంట్ కోరాలని భావిస్తున్నాం. 2022 జనవరి నుంచి జీతంతో పాటు బకాయిలను నగదు రూపంలో ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తాం. వర్సిటీలు, ఆదర్శ పాఠశాలలు, ఇతర కార్పొరేషన్ల ఉద్యోగులకు అలాగే చెల్లించాలని కోరతాం. హెచ్ఆర్ను తగ్గించకుండా యథాతథంగా కొనసాగించాలి. పొరుగు సేవల ఉద్యోగులకు కూడా సమాన వేతనానికి డిమాండ్ చేస్తాం. సమాన వేతనానికి 92 సంఘాల నిర్ణయం తీసుకున్నాం. సీపీఎస్ అంశం త్వరలోనే తేల్చాలని కోరతాం. డిసెంబర్ 10లోగా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుంది. ప్రకటన రాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం’’ అని ఉద్యోగ సమాఖ్య ప్రతినిధులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత