TS News: బీసీ వసతి గృహంలో 40మంది విద్యార్థినులకు అస్వస్థత

జగిత్యాల బీసీ సోషల్‌ వెల్ఫేర్‌ వసతి గృహంలో బాలికలు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం కారణంగా

Updated : 14 Dec 2021 14:59 IST

జగిత్యాల: జగిత్యాల బీసీ సోషల్‌ వెల్ఫేర్‌ వసతి గృహంలో బాలికలు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం కారణంగా 40మంది అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో వారిని వెంటనే జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వసతి గృహంలో నిన్న రాత్రి 400మందికి పైగా భోజనం చేయగా 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతున్న బాలికల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని