MRPS: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణకు గాయాలు
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణకు గాయాలయ్యాయి. దిల్లీ వెస్ట్రన్ కోర్టు వసతిగృహం బాత్రూమ్లో మందకృష్ణ జారిపడినట్టు సమాచారం...
దిల్లీ: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణకు గాయాలయ్యాయి. దిల్లీ వెస్ట్రన్ కోర్టు వసతిగృహం బాత్రూమ్లో మందకృష్ణ జారిపడినట్టు సమాచారం. దీంతో అనుచరులు ఆయన్ను దిల్లీ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు మందకృష్ణ దిల్లీ వచ్చినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!