Kishan Reddy: దేశంలో డిసెంబర్లోగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం
దేశవ్యాప్తంగా డిసెంబర్లోగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా డిసెంబర్లోగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లో పర్యటించిన ఆయన.. గాంధీ ఆస్పత్రిని పరిశీలించారు. అక్కడ కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. చిన్నపిల్లలకు వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఆధార్ కార్డు లేని వారికి పాస్పోర్టు ద్వారా టీకా పంపిణీ చేస్తాం. దేశంలో ఆక్సిజన్ కొరత రాకుండా పీఎం కేర్స్ కింద 1200కుపైగా ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాం. గాంధీలో 8 ఆక్సిజన్ యూనిట్లు పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా మరో ఆరింటిని ఏర్పాటు చేస్తున్నాం’ అని కిషన్రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు