AP News: విశాఖ పరవాడలో ఎల్పీజీ ట్యాంకర్‌ బోల్తా

విశాఖ పరవాడలో ఎల్పీజీ లోడ్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. ఎల్పీజీ బాట్లింగ్‌ కంపెనీ వద్దే ప్రమాదం జరిగింది.

Updated : 27 Dec 2021 10:45 IST

విశాఖ: విశాఖ పరవాడలో ఎల్పీజీ లోడ్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. ఎల్పీజీ బాట్లింగ్‌ కంపెనీ వద్దే ప్రమాదం జరిగింది. దీంతో పరిసర ఫార్మా కంపెనీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ ఘటనాస్థలికి చేరుకుంది. ఏదైనా ప్రమాదం సంభవిస్తే దాన్ని వెంటనే అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని