Harish rao: ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి ఆర్థిక సాయం: హరీశ్రావు
గులాబ్ తుపాను దృష్ట్యా మంత్రి హరీశ్రావు అధికారులను అప్రమత్తం చేశారు. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించాలని ఆదేశించారు....
సిద్దిపేట: గులాబ్ తుపాను దృష్ట్యా మంత్రి హరీశ్రావు అధికారులను అప్రమత్తం చేశారు. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించాలని ఆదేశించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు ఆయా కేంద్రాల్లోనే ఉండాలన్నారు. చెరువులు, జలాశయాల నీటి మట్టాలు పర్యవేక్షిస్తూ ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కంట్రోల్ రూమ్కు వచ్చే సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. తుపాను కారణంగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి ఆర్థిక సాయం అందేలా చూడాలని అధికారులను హరీశ్ ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్