AP News: ఒంగోలులో ‘నరకాసుర వధ’.. భారీగా హాజరైన ప్రజలు
దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వయో బేధం లేకుండా అందరూ
ఒంగోలు: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వయో బేధం లేకుండా అందరూ ఆనందంగా పాల్గొంటున్నారు. దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి సందర్భంగా పలుచోట్ల ‘నరకాసుర వధ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో ఉన్న చెన్నకేశవ ఆలయం వద్ద బుధవారం రాత్రి నుంచి వేడుకలు జరిగాయి. గురువారం తెల్లవారుజామున చేపట్టిన నరకాసుర వధ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’