లారీని ఢీకొన్న కార్లు.. హైదరాబాద్- విజయవాడ హైవేలో ట్రాఫిక్ జామ్
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై యూటర్న్ చేస్తుండగా
చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై యూటర్న్ చేస్తుండగా రెండు కార్లు లారీని ఢీకొట్టాయి. ఘటనలో మగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్- విజయవాడ మార్గంలో ప్రమాదం జరగడంతో 2కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. సమచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మార్గంలో ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా