TS News: ఆసుపత్రి నుంచి సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి డిశ్ఛార్జ్‌

తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయ్యారు. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ కావడంతో ఈనెల 24న ఆయన ఆసుపత్రిలో చేరారు...

Published : 27 Nov 2021 17:04 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయ్యారు. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ కావడంతో ఈనెల 24న ఆయన ఆసుపత్రిలో చేరారు. ముందు జాగ్రత్తగా అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో వైద్యులు ఆయన్ను ఇంటికి పంపారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరి కొన్ని రోజులు హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు