KRMB: కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకాలేం: తెలంగాణ ఈఎన్సీ
ఈ నెల 9న జరగనున్న కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకావడం కుదరదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య
హైదరాబాద్: ఈ నెల 9న జరగనున్న కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకావడం కుదరదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్కు లేఖ రాశారు. సుప్రీంకోర్డు, ఎన్జీటీలో విచారణ ఉన్నందున బోర్డు భేటీకి హాజరుకావడం సాధ్యపడదని ఈఎన్సీ మురళీధర్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సంప్రందించిన తర్వాత తదుపరి భేటీకి తేదీని ఖరారు చేయాలని ఈఎన్సీ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా