TS News: కుమురం భీం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం

కుమురం భీం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెంచికల్ పేట మండలంలో

Published : 21 Aug 2021 11:12 IST

పెంచికల్‌ పేట: కుమురం భీం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెంచికల్ పేట మండలంలో రహదారిపై దర్జాగా తిరుగుతున్న పెద్దపులి వాహనదారుల కంటపడింది. కొండపల్లి అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండగా అటుగా వెళ్తున్నవారు గమనించి వీడియోలు తీశారు. ఆ తర్వాత అటవీ అధికారులకు సమాచారం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని