Nicole Smith: ఎవరీ నికోల్ స్మిత్..? బుర్జ్ ఖలీఫానే ఎక్కేసింది!
యూఏఈకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ చేసిన ఓ వాణిజ్య ప్రకటన ఇప్పుడు సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక ఏర్హోస్టెస్ ప్రపంచంలోనే అత్యంత
ఇంటర్నెట్డెస్క్: యూఏఈకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ చేసిన ఓ వాణిజ్య ప్రకటన ఇప్పుడు సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక ఎయిర్హోస్టెస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడం బుర్జ్ ఖలీఫాపై నిల్చుని తన సంస్థ గురించి చెప్పడం ఈ యాడ్ విశేషం. అంత ఎత్తయిన ప్రదేశంలో ఆమెను చూసి నెటిజన్లకు గుండె దడ పెరిగింది. దీంతో ఆ సాహసం చేసిన ధీరవనిత ఎవరా అని ఆరా తీస్తున్నారంతా..! ఇంతకీ ఆ యాడ్లో నటించిన యువతి ఎవరంటే.. యూకేకు చెందిన నికోల్ స్మిత్ లడ్విక్.
ఎమిరేట్స్ యాడ్లో క్యాబిన్ సిబ్బందిగా కన్పించిన నికోల్ స్మిత్ వృత్తిరీత్యా స్కైడైవింగ్ ఇన్స్ట్రక్టర్. ఆమెకు ప్రయాణాలు, సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టం. తానో వరల్డ్ ట్రావెలర్, స్కై డైవర్, యోగా ఇన్స్ట్రక్టర్, హైకర్, అడ్వెంచరర్ అని నికోల్ తన ఇన్స్టాగ్రామ్ బయోలో రాసుకున్నారు. తాను చేసిన సాహసాల ఫొటోలను ఆమె ఎప్పటికప్పుడు తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. తాజాగా ఎమిరేట్స్ యాడ్తో ఆమె పేరు నెట్టింట్లో మార్మోగుతోంది. మరి ఆమె అడ్వెంచర్ ఫొటోలపై మీరూ ఓసారి లుక్కేయండి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు