Nusrat Jahan: మీ బిడ్డకు తండ్రెవరని అడిగిన ప్రశ్నకు.. ఘాటుగా బదులిచ్చిన ఎంపీ
మీ బిడ్డకు తండ్రి ఎవరని పాత్రికేయుల అడిగిన ప్రశ్నకు ప్రముఖ నటి, తృణమూల్ ఎంపీ ఘాటు రిప్లై ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: మీ బిడ్డకు తండ్రి ఎవరంటూ పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ప్రముఖ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తిరుగులేని సమాధానం చెప్పారు. తన కుమారుడి తండ్రి గురించి అడిగిన ప్రశ్నకు తన బిడ్డకు తండ్రెవరో ఆ తండ్రికి తెలుసు అని నుస్రత్ ఘాటుగా బదులిచ్చారు. ఆగస్టు 26న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నుస్రత్, తల్లైన తర్వాత తొలిసారి బుధవారం కోల్కతాలోని ఓ సెలూన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సమయంలో పాత్రికేయులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించగా.. తన బిడ్డకు తండ్రెవరో చెప్పమని మహిళను అడగడం ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృత్వపు అనుభూతి కొత్తగా ఉందన్న నుస్రత్.. తన కుమారుడి పేరు ఇషాన్ అని వెల్లడించారు. 2019లో టర్కీ వ్యాపారవేత్త నిఖిల్ జైన్ను టర్కిష్ చట్టం ప్రకారం వివాహం చేసుకున్న నుస్రత్.. కొద్ది నెలల కిందట అతడితో తెగదెంపులు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!