ఆ భారీ శబ్దాలు అందుకే వచ్చాయా..!
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో బుధవారం ఒక్కసారిగా అలజడి ఏర్పడింది. అకాస్మాత్తుగా భారీ బాంబు పేలుడు తరహాలో పెద్దపెద్ద శబ్దాలు వినిపించడం నగరవాసుల్లో ఆందోళనలను రేకెత్తించాయి. దీంతో అందరూ బాంబు పేలుడు జరిగిందేమోనని కంగారు పడిపోయారు.
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో బుధవారం ఒక్కసారిగా అలజడి ఏర్పడింది. ఉన్నట్టుండి భారీ బాంబు పేలుళ్ల తరహాలో పెద్దపెద్ద శబ్దాలు వినిపించడం నగరవాసుల్లో ఆందోళనలను రేకెత్తించాయి. దీంతో అందరూ బాంబు పేలుడు జరిగిందేమోనని కంగారు పడిపోయారు. కానీ అలాంటిదేమీ జరగలేదంటూ పారిస్ పోలీసులు వివరణ ఇచ్చారు. కేవలం శబ్ద నిరోధకాల(సౌండ్ బారియర్స్) వల్లే ఈ భారీ శబ్దాలు వినిపించినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు పారిస్ పోలీసులు ట్విటర్ వేదికగా నిర్దారణ చేశారు.
‘పారిస్ పరిసర ప్రాంతాల్లో ఓ పెద్ద శబ్దం వినిపించింది. అది ఎలాంటి పేలుడుకు సంబంధించినది కాదు. ఓ యుద్ధ విమానం ధ్వని నిరోధకాలను దాటుకుని వెళ్లింది. అందుకే ఈ శబ్దాలు వచ్చాయి’ అని పోలీసులు తెలిపారు. పారిస్ నగరవాసులు కొందరు టెన్నిస్ మైదానంలో ఆట ఆడుతుండగా పేలుడు శబ్దం వినిపించిన వీడియోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా గత మే నెలలోనూ కర్ణాటకలోని బెంగళూరులో ఇదే తరహా భారీ శబ్దాలు వినిపించిన విషయం తెలిసిందే. అందరూ భూకంపం అనుకుని భయపడ్డారు. కానీ యుద్ధవిమానాల వల్లే ఆ శబ్దం వచ్చిందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!