Health: కంటిచూపు దొంగ ‘గ్లకోమా’
కంటి జబ్బుల్లో ప్రమాదకరమైనది గ్లకోమా..దీని లక్షణాలు బయటకు కనిపించవు. చాలా మందికి ఇది ముదిరిపోయిన తర్వాతే బయట పడుతుంది
ఇంటర్నెట్ డెస్క్: కంటి జబ్బుల్లో ప్రమాదకరమైనది గ్లకోమా..దీని లక్షణాలు బయటకు కనిపించవు. చాలా మందికి ఇది ముదిరిపోయిన తర్వాతే బయట పడుతుంది. అప్పటికే చూపు చాలా తగ్గిపోతుంది. నిశ్శబ్దంగా కంటిచూపును కబళించి శాశ్వత అంథత్వాన్ని తెచ్చే గ్లకోమా తీరుతెన్నులను కంటి వైద్యులు రవికుమార్రెడ్డి వివరించారు.
ఒత్తిడితోనే సమస్య: ఒత్తిడి ఎంత ఉంటే అవయవాలు అంతగా దెబ్బతింటాయి. కంట్లో కనిపించే గ్లకోమా అలాంటిదే. గ్లకోమా మొదలయినపుడు ఒంట్లో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కంటినిండా నీటి కాసులు పుట్టుకొస్తాయి.
ఎలా తెలుస్తుంది: దాదాపుగా 90శాతం మందికి గ్లకోమా వచ్చిన విషయం కూడా తెలియదు. కంటి పరిశోధన చేసినపుడు బయట పడుతుంది వయస్సు ఆధారంగా, వంశపరంపార్యంగా రావొచ్చు. హై మయోపతి ద్వారా కూడా వస్తుంది. పక్కచూపు తగ్గిపోతుంది. కన్ను తరచుగా ఎరుపుగా మారుతుంది. అప్పుడప్పుడు కంట్లో నొప్పిగా అనిపిస్తుంది.
చికిత్స ఇదే: ఓపెన్ యాంగిల్ గ్లకోమాకు డ్రాప్స్ ఇస్తాం. ఇది చాలా బాగా పని చేస్తున్నాయి. ఇది జీవితాంతం వాడాలి. ఈ మందు పని చేయని వారికి ఆపరేషన్ చేస్తాం. క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాకు చిన్న లేజర్ చికిత్స ఉంటుంది. చిన్న పిల్లల్లో గ్లకోమా వస్తే ఆపరేషన్ తప్పనిసరిగా చేయాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల