కాసేపట్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై మీడియా సమావేశం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి ఇవాళ ఉదయం 10.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన ..

Updated : 17 Nov 2020 12:14 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి ఇవాళ ఉదయం 10.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు తుది ఓటరు జాబితా సిద్ధమైంది. దీని ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 74,04,286గా ఉంది. పోలింగ్‌ కేంద్రాల జాబితా సైతం షెడ్యూలు ప్రకారం 21వ తేదీకి రూపుదిద్దుకోనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని