TTD News: కొవిడ్ తగ్గితే... ఈ నెల 15 తర్వాత సర్వదర్శనం టోకెన్లు: తితిదే ఈవో
కొవిడ్ తగ్గితే ఈ నెల 15 తర్వాత భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని తితిదే ఈవో జవహర్రెడ్డి వెల్లడించారు. తితిదే ఉన్నతాధికారులతో ఈవో జవహర్రెడ్డి సమీక్షించారు
తిరుమల: కొవిడ్ తగ్గితే ఈ నెల 15 తర్వాత భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని తితిదే ఈవో జవహర్రెడ్డి వెల్లడించారు. తితిదే ఉన్నతాధికారులతో ఈవో జవహర్రెడ్డి సమీక్షించారు. కరోనా తగ్గితే మార్చి 1 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతి ఇస్తామని చెప్పారు. దర్శన టికెట్లు అమ్మే నకిలీ వెబ్సైట్లను గుర్తించి తొలగిస్తున్నామని వివరించారు. నకిలీ వెబ్సైట్ల కట్టడికి తితిదే సైబర్ విభాగం నిరంతర నిఘా పెడుతున్నట్లు తెలిపారు. తితిదే అధికారిక వెబ్సైట్లోనే భక్తులు టికెట్లు పొందాలని సూచించారు. తిరుమలలో విపత్తుల నిర్వహణపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రమాదాలను ముందుగానే గుర్తించే సాంకేతికత తీసుకొస్తామని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 16న అంజనాద్రి అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తామని జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు