వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఘటాన్ని అంబారీపై ఉంచి ఊరేగింపుగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయం

Published : 02 Aug 2021 20:26 IST

హైదరాబాద్‌: ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఘటాన్ని అంబారీపై ఉంచి ఊరేగింపుగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయం వద్దకు తీసుకొచ్చారు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు గుమిగూడారు. అమ్మవారి నామస్మరణలతో నృత్యాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని