Tirumala: తిరుమలలో తితిదే ఎలక్ట్రిక్ బస్సు చోరీ
తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) చెందిన ఓ ఎలక్ట్రికల్ బస్సు చోరీకి గురైంది.
తిరుమల: సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ స్వామివారి ఉచిత ధర్మరథం బస్సు చోరీకి గురైంది. ఎవరికీ అంతుచిక్కని విధంగా దుండగుడు పక్క ప్రణాళికతో విద్యుత్ ధర్మరథం బస్సును ఎత్తుకెళ్లాడు. తితిదే రవాణా శాఖ, విజిలెన్స్ వైఫల్యంతో కొండపైన మొదటిసారి ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగుడు విద్యుత్ బస్సును నాయుడుపేట బైపాస్ రోడ్డులో వదిలి వెళ్లి పరారయ్యాడు.
తిరుమలలో మూడు అంచెల భద్రత ఉన్నట్లు చెప్పే తితిదే.. ఖరీదైన శ్రీవారి ధర్మరథ బస్సులకు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేకపోయింది. శనివారం రాత్రి ఛార్జింగ్ స్టేషన్ వద్ద బస్సుకు ఛార్జింగ్ పెట్టి డ్రైవర్ వాహనం వద్ద లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తీరా ఉదయం ఛార్జింగ్ స్టేషన్ వద్ద వచ్చి చూడటంతో బస్సు కనిపించకపోవడంతో అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో తితిదే రవాణా శాఖ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసుత్తం తిరుమలలో నడుస్తున్న కొత్త విద్యుత్ బస్సుల్లో జీపీఎస్ లొకేషన్ ఉండటంతో.. నాయుడుపేట వద్ద బస్సు ఉందని పోలీసులు గుర్తించారు. దుండగుడు తెల్లవారుజామున 3:53 గంటలకు జీఎన్పీ వద్ద ఘాట్ రోడ్డులోకి వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దీనిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/11/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు.. -
Chelluboyina Venugopal: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్కు గుండె నొప్పి
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్కు (Chelluboyina Venugopal) గుండె నొప్పి వచ్చింది. -
Supreme Court: వాలంటీర్ వ్యవస్థతో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కుట్ర: సిటిజన్ ఫర్ డెమోక్రసీ
ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల నమోదు, వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. -
Chandrababu: లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన చంద్రబాబు
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు తెదేపా అధినేత చంద్రబాబు సతీసమేతంగా హాజరయ్యారు. -
Yuvagalam: లోకేశ్ను కలిసిన ఓఎన్జీసీ-గెయిల్ బాధితులు
యువగళం పాదయాత్రలో ఉన్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను ఓఎన్జీసీ - గెయిల్ బాధితులు కలిశారు. -
Amaravati: రైతులకు కౌలు చెల్లింపు పిటిషన్పై విచారణ వాయిదా
కౌలు చెల్లింపుపై రాజధాని రైతులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. -
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు.. -
Apply Now: ₹లక్షకు పైనే వేతనం.. డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
భారీ వేతనాలతో కేంద్ర ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 15లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. -
AP High Court: మద్యం కేసులో తొందరపాటు చర్యలొద్దు: ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం
మద్యం కేసులో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Annavaram: అన్నవరంలో భక్తుల కోలాహలం మధ్య గిరిప్రదక్షిణ
కార్తిక పౌర్ణమి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరంలో సత్యదేవుని గిరిప్రదక్షిణ కొనసాగుతోంది. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
PM Modi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. -
Karthika pournami: కార్తిక పౌర్ణమి.. శివనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వేకువజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాల వద్దకు చేరుకుని గరళకంఠుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. -
వారి తప్పులు.. రైతులకు తిప్పలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమం హక్కుదారులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు -
టెండర్లా.. తప్పుకొంటేనే మేలు!
పి.గన్నవరం మండలం పోతవరం గణేష్నగర్ నుంచి కె.ఏనుగుపల్లి వరకు రహదారి ఇది. దీన్ని అభివృద్ధి చేసి పదేళ్లు దాటిపోయింది -
ఉపాధ్యాయులపై కక్షగట్టిన వైకాపా ప్రభుత్వం
ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్షగట్టింది. వివిధ మార్గాల్లో పలు విధానాలతో వారిపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఈ పరిణామం విద్యారంగానికి మంచిది కాదు. -
కాగితాలు తెచ్చుకో.. ఆస్తులు రాయించుకో!
దూర ప్రయాణాలు చేయలేని వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు, వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన విధానం ‘ఎనీ వేర్’. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/11/23)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/11/2023)
-
Jagdeep Dhankar: గాంధీ మహాపురుషుడు.. మోదీ యుగపురుషుడు: ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్
-
Vishwak Sen: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వాయిదా.. చిత్ర బృందం అధికారిక ప్రకటన
-
Elon Musk: ఇజ్రాయెల్లో ఎలాన్ మస్క్
-
Mahesh Babu: మరోసారి చెబుతున్నా.. రణ్బీర్ కపూర్కు నేను పెద్ద అభిమానిని: మహేశ్బాబు
-
Tirupati: తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి..14 మందికి గాయాలు