
lockdown: వ్యాక్సినేషన్పై క్లారిటీ ఇచ్చిన డీహెచ్
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి నుంచి లాక్డౌన్ విధిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) జి.శ్రీనివాసరావు స్పందించారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా కార్యక్రమం కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు వ్యాక్సినేషన్ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 45 ఏళ్లు పైబడి రెండో డోసు తీసుకునేవారికి టీకా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొవాగ్జిన్ తీసుకున్న 4 వారాల తర్వాత, కొవిషీల్డ్ తీసుకున్న 6 వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
-
Crime News
Crime News: షాకింగ్! ఆసుపత్రిలో శిశువును ఎత్తుకెళ్లిన శునకాలు.. ఆపై విషాదం!
-
India News
Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
-
General News
Health: పాడైన చిగుళ్లను బాగు చేసుకోవచ్చు..ఎలానో తెలుసా..?
-
World News
Joe Biden: బైడెన్ సతీమణి, కుమార్తెపై రష్యా నిషేధాజ్ఞలు..!
-
India News
Udaipur: పట్టపగలే టైలర్ దారుణ హత్య.. ఉదయ్పూర్లో టెన్షన్.. టెన్షన్..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపు.. గవర్నర్ను కలిసిన ఫడణవీస్
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Ire vs Ind: ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం.. సిరీస్ కైవసం
- డీఏ బకాయిలు హుష్కాకి!
- గెలిచారు.. అతి కష్టంగా
- Andhra News: ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం