GHMC: నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కలకలం.. విజిలెన్స్ విచారణకు ఆదేశించిన కమిషనర్
సరైన ఆధారాలు లేకుండానే జారీ చేసిన 31వేల జనన, మరణ ధ్రువపత్రాలను బల్దియా నిలిపివేయటం సంచలనంగా మారింది. నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కమార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల అంశం కలకలం సృష్టిస్తోంది. సరైన ఆధారాలు లేకుండానే జారీ చేసిన 31వేల జనన, మరణ ధ్రువపత్రాలను బల్దియా నిలిపివేయటం సంచలనంగా మారింది. అధికారుల చర్యలు, ప్రభుత్వ ఉదాసీనతతో జనన, మరణ ధ్రువపత్రాలు గ్రేటర్ హైదరాబాద్లో వ్యాపారంగా మారాయని విపక్షాలు మండిపడుతున్నాయి. మరో వైపు వేలాది జనన, మరణ ధ్రువపత్రాలు బ్లాక్లో పెట్టడంతో అందులో సరైన ధ్రువపత్రాలు పెట్టిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కమార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇవాళ సెలవు కావడంతో రేపటి నుంచి విచారణ చేపట్టనున్నట్టు జీహెచ్ఎంసీ ఏవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ జంట నగరాల్లో జన్మిస్తున్న, మరణించిన వారి వివరాలను ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ అధికారుల పరిధిలో హెల్త్ అసిస్టెంట్లు నమోదు చేయడం, ధ్రువపత్రాలు జారీ చేయడం చేస్తుంటారు. అయితే, వీరు పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేయకపోవడంతో అసలు మొదలైంది. బ్లాక్లో పెట్టిన ధ్రువీకరణ పత్రాల వారు సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అన్ బ్లాక్ చేసి వెంటనే ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని జీహెచ్ఎంసీ కమిషన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా