Viral Video:నేస్తమా.. నన్ను వదిలి వెళ్లిపోతున్నావా.. వైరల్ అవుతున్న నెమలి వీడియో
మనుషుల మాదిరిగానే పశుపక్ష్యాదులు భావోద్వేగాలు ప్రదర్శిస్తాయని మనలో చాలామంది వినే ఉంటారు. పిల్లలు కాసేపు కనిపించకపోతే అల్లలాడిపోవడం, ఏదైనా జంతువు నుంచి అపాయం తలెత్తితే దానితో పోరాడి పిల్లల్ని కాపాడుకోవడం
ఇంటర్నెట్ డెస్క్: మనుషుల మాదిరిగానే పశుపక్ష్యాదులు భావోద్వేగాలు ప్రదర్శిస్తాయని మనలో చాలామంది వినే ఉంటారు. పిల్లలు కాసేపు కనిపించకపోతే అల్లలాడిపోవడం, ఏదైనా జంతువు నుంచి అపాయం తలెత్తితే దానితో పోరాడి పిల్లల్ని కాపాడుకోవడం, యాజమాని పట్ల విశ్వాసం ప్రదర్శించడం వంటివి కూడా ఈ కోవలోకే వస్తాయి. ఓ నెమలి కూడా ఈ విధంగా భావోద్వేగాన్ని ప్రదర్శించింది. ఇన్నాళ్లు తనతో ఉన్న నెమలి అనుహ్యంగా మరణించడంతో ఆ పక్షి అల్లలాడింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కాస్వాన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కరిగిస్తోంది.
రాజస్థాన్లోని కుచేర ప్రాంతంలో రామస్వరూప్ బిష్ణోయ్ అనే వ్యక్తి ఇంటి వద్ద రెండు నెమళ్లు ఉండేవి. వాటికి ఆయన ప్రతిరోజూ తిండిగింజలు వేస్తుండేవాడు. అలా నాలుగేళ్లు గడిచిపోయింది. అయితే అందులో ఓ నెమలి ఈ మధ్యే మృతి చెందింది. దీంతో ఆయన ఇద్దరు వ్యక్తులను పిలిపించి ఆ నెమలిని గోతి తీసి పూడ్చమని చెప్పాడు. నెమలి కళేబేరాన్ని పూడ్చడానికి తీసుకువెళ్తున్న క్రమంలో.. ఇన్నాళ్లు దానితో ఉన్న మరో నెమలి వారి వెంటసాగింది. నెమలిని ఖననం చేసేవరకు అక్కడే ఉందని రామస్వరూప్ పేర్కొన్నాడు. నెమలి పరుగులు తీసిన వీడియోను 2 లక్షల మందికిపైగా వీక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM