విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకారుల ఆందోళన.. నిలిచిపోయిన రూ.వేల కోట్ల లావాదేవీలు
విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకారులు నిరసనకు దిగారు. 20 ఏళ్ల క్రితం విశాఖ కంటైనర్ టెర్మినల్కు
విశాఖ: విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకారులు నిరసనకు దిగారు. 20 ఏళ్ల క్రితం విశాఖ కంటైనర్ టెర్మినల్కు భూములిచ్చిన సమయంలో 60 గజాల ఇంటి స్థలం, రూ.లక్ష పరిహారం, ఇంటికో ఉద్యోగం అంటూ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు పరచలేదని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కంటైనర్ టెర్మినల్కు వెళ్లే మార్గంలో మత్స్యకారులు నిరసన తెలిపారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రూ.వేల కోట్ల లావాదేవీల ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయని అక్కడి అధికారులు వెల్లడించారు. ఏకంగా షిప్లను అడ్డుకునేందుకు 25కు పైగా బోట్లలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. మర పడవలను అడ్డుపెట్టి టెర్మినల్ వైపు వాణిజ్య ఓడలు రాకుండా అడ్డుకున్నారు.
విశాఖ కంటైనర్ టెర్మినల్ నిర్మాణ సమయంలో భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఇచ్చినా, అధికారులు పట్టించుకోక పోవడంతో నిరసనకు దిగినట్లు మత్స్యకార సంఘం నాయకులు వెల్లడించారు. పరిహారం విషయం తేల్చే వరకూ టెర్మినల్ ప్రధాన గేట్లు తెరిచేది లేదని.. ఒక్క కంటైనర్ కూడా లోపలకి వెళ్లేందుకు వీల్లేదని మత్స్యకారులు తేల్చి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM