weekoff: వారాంతపు సెలవు.. ఎలాంటి ప్లాన్స్ వేసుకుంటున్నారు!
వారం రోజులు అదే తీరుగా పని.. భోజనం చేసేందుకు కూడా తీరికుండదు. పని ఒత్తిడి అలాంటిది మరి! ఈ పని బిజీలో ఒక రోజు వారాంతపు సెలవు దొరుకుతుంది. దీనిని ఎలా ఉపయోగించుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వారం రోజులు అదే తీరుగా పని.. భోజనం చేసేందుకు కూడా తీరికఉండదు. పని ఒత్తిడి అలాంటిది మరి! ఈ పని బిజీలో ఒక రోజు వారాంతపు సెలవు దొరుకుతుంది. దీనిని ఎలా ఉపయోగించుకుంటున్నారు. మిగతా రోజులు ఎలాగూ సంపాదించేందుకు వాడుతున్నారు. కనీసం ఒక్కరోజైనా మీరు ఆనందంగా ఉండేందుకు ఉపయోగించుకుంటున్నారా!
* చాలామంది సెలవు రోజు ఆలస్యంగా నిద్ర లేస్తుంటారు. అలా కాకుండా ఉదయం తొందరగా నిద్ర లేస్తే ఎక్కువ సమయం మీ చేతుల్లో ఉంటుంది. దీంతో ఎక్కువ పనులు చేసుకోవచ్చు.
* పని వేళల్లో ఎలాగూ లాప్టాప్లు, ఫోన్లతో కుస్తీ పట్టడానికే సమయంతా అయిపోతుంది. సెలవు రోజు కూడా వాటితోనే గడిపితే ఎలా? అందుకే వారాంతపు సెలవుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులను దూరం పెట్టేయండి. అత్యవసరమైతే తప్ప వాటిని వాడకుండా ఉండండి. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడపండి.
* ఇంట్లో వాళ్లు, పిల్లలు, స్నేహితులతో కలిసి పిక్నిక్కు వెళ్లండి. వాళ్లతో సమయం గడిపినట్లు ఉంటుంది. మీకూ మనసుకి హాయిగా ఉంటుంది.
* ఏదైనా క్రియేటివ్గా ఉండే, మీకు నచ్చే పనిని చేయండి. అవుట్ డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వంటివి చేయండి.
* మీతో మీరు కాసేపు సమయం గడపండి. కొత్త ఆలోచనలు, ప్రణాళికలు వేసుకోండి. భవిష్యత్తులో ఏ పని చేయాలనుకుంటున్నారో మీ డైరీలో రాసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?