Medicines: ఈ మందులతో బరువు పెరగొచ్చు..? జాగ్రత్త సుమా..!
ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చినపుడు దానికి సంబంధించిన మందులు వేసుకోక తప్పదు. ఇపుడు మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్, క్యాన్సర్ లాంటి జబ్బులకు దీర్ఘకాలంగా మందులు వాడక తప్పదు.
ఇంటర్నెట్ డెస్క్: ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చినపుడు దానికి సంబంధించిన మందులు వేసుకోక తప్పదు. ఇపుడు మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్, క్యాన్సర్ లాంటి జబ్బులకు దీర్ఘకాలంగా మందులు వాడక తప్పదు. వీటితో పాటు పారాసిటామాల్, నొప్పి మాత్రలు, యాంటీబయోటిక్స్, ఇతర మందులు వేసుకోవడం ఎక్కువయ్యింది. ఇందులో కొన్ని మందులతో బరువు పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వీటి తీరుతెన్నులు, పరిష్కార మార్గాల గురించి జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్టు డాక్టర్ దిలీప్ నందమూరి వివరించారు.
ఇవీ తేడాగానే ఉంటాయి...
* కొన్ని బీపీ, షుగర్ మందులు ఒంటి బరువును పెంచుతాయి. మానసిక రుగ్మతల నివారణకు వాడే మందులతో కూడా బరువు పెరగొచ్చు.
* పక్షవాతం, రుమాటైటీడ్, యాంటీఈస్టామెన్ మందులతో కూడా బరువు పెరుగుతారు.
* గ్లూకోజ్ పెంచడానికి ఇచ్చే మధుమేహం మందులతో కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది.
* మూర్ఛను తగ్గించే మందులకు ఆకలిని పెంచే గుణం ఉంటుంది. దాంతో ఎక్కువగా తినేస్తుంటారు.
* జలుబు తగ్గించే సిట్రజిన్ మందు బిళ్లలు ఆకలిని, బద్దకాన్ని పెంచుతాయి. వీటితో కూడా బరువు పెరగక తప్పదని తెలుస్తోంది.
* ఏ మందులు వాడినా సైడ్ఎఫెక్టు వచ్చినపుడు వెంటనే వైద్యులను కలుసుకోవాలి.దీంతో ఇతర అవసరమైన మందులను సూచించే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM