Weight Loss: లావుగా ఉన్నామని చింతిస్తున్నారా...? ప్రత్యామ్నాయం ఉంది కదా..!
లావు.. ఇదొక సమస్యగా మారిపోయింది. పెళ్లయినా, కాకపోయినా అధిక బరువుతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆహారం తగ్గించినా, మందులు వాడినా పెద్దగా ఫలితం ఉండటం లేదని బాధ పడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లావు.. ఇదొక సమస్యగా మారిపోయింది. పెళ్లయినా, కాకపోయినా అధిక బరువుతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆహారం తగ్గించినా, మందులు వాడినా పెద్దగా ఫలితం ఉండటం లేదని బాధ పడుతున్నారు. కానీ కొన్నిసార్లు చేయాల్సిన వ్యాయామం, ఆహార నియమాలు కాకుండా మందులపై ఆధార పడటంతో బరువు అదుపులోకి రావడం లేదు. ఎంతకీ తగ్గని అధిక బరువును తగ్గించేందుకు ఆధునిక పద్ధతులు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి బెరియాట్రిక్ సర్జరీ. దీనికి శారీరక సమస్యలు, అనారోగ్యం లేకపోతే హాయిగా బరువు తగ్గొంచని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ మహిధర్ తెలిపారు. మధుమేహం కూడా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి వస్తుందని చెబుతున్నారు.
ప్రయోజనాలెన్నో
* అధిక బరువును తగ్గించుకోవడంతో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
* బరువు పెరగడంతో వచ్చే మధుమేహం నియంత్రించడానికి వీలుంది. చాలా కేసుల్లో మధుమేహ బాధితులు అధిక బరువుతో ఉన్న వాళ్లేనని స్పష్టమయ్యింది.
* బెరియాట్రిక్ సర్జరీ అయిన మూడునెలల తర్వాత బరువు తగ్గుతుంటారు. దాంతో పాటే మధుమేహం అదుపులోకి వస్తుంది. కొందరికి మందులు వాడే అవసరం కూడా ఉండదు.
* వ్యాయామంతో పాటు జీవనశైలి మార్చుకుంటే బరువు పెరగకుండా ఉండొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ