Karnataka: రైల్వే పోలీసుల అప్రమత్తత.. మహిళకు తృటిలో తప్పిన ప్రమాదం
రైల్వే పోలీసుల అప్రమత్తతో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. శివమెుగ్గ రైల్వేస్టేషన్లో ఓ మహిళ..
శివమెుగ్గ: రైల్వే పోలీసుల అప్రమత్తతో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. శివమెుగ్గ రైల్వేస్టేషన్లో ఓ మహిళ.. కదులుతున్న రైలు నుంచి దిగేందుకు యత్నించింది. ఈ క్రమంలో కాలు జారి ఒక్కసారిగా ఫ్లాట్ఫామ్పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన రైల్వే పోలీసులు వేగంగా స్పందించారు. బాధిత మహిళ పట్టాల వైపునకు జారిపోకుండా రక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బంధువులకు వీడ్కోలు పలికేందుకు స్టేషన్కు వచ్చి ఆ మహిళ ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్