యాదాద్రి ఆలయ ద్వారాలకు వెండి తాపడం

యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఉప ఆలయాల్లోని ద్వారాలకు వెండి తొడుగులు రూపొందించాలని

Published : 15 Jan 2021 03:31 IST

యాదగిరిగుట్ట: యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఉప ఆలయాల్లోని ద్వారాలకు వెండి తొడుగులు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మకర సంక్రాంతి పర్వదినాన జనగామ జిల్లా పెంబర్తి కళాకారులకు యాదాద్రి ఆలయ ఈవో గీతా రెడ్డి 136 కిలోల వెండిని అప్పగించారు. ఇందులో 74.2 కిలోలు విశ్వకర్మలకు, 61.81 కిలోల వెండి హస్తకళల సొసైటీకి ఈఓ గీతారెడ్డి అందించారు.

ఇవీ చదవండి..

పల్స్‌ పోలియో తేదీ ఖరారు

జ్యోతి దర్శనం.. శరణం అయ్యప్ప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని