YOGA: నెలసరి సమస్యకు యోగాతో పరిష్కారం
ప్రతి నెల నెలసరి సమస్యతో మహిళలకు చిక్కులే. అధిక రుతుస్రావం, పొత్తికడుపులో నొప్పి, రోజుల తరబడి రక్తస్రావం, తలనొప్పి, కాళ్లు లాగడం, శారీరక అసౌకర్యం, మానసిక ఒత్తడి వేధిస్తుంటాయి
ఇంటర్నెట్ డెస్క్: నెలసరి సమస్యతో మహిళలకు చిక్కులే. అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, తలనొప్పి, కాళ్లు లాగడం, శారీరక అసౌకర్యం, మానసిక ఒత్తిడి వేధిస్తుంటాయి. నెలసరి సమస్యలకు చాలా మంది మహిళలు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది మందులను ఆశ్రయిస్తే.. కొంతమంది ఆహారంలో మార్పులు చేసుకుంటారు. వ్యాయామం చేయడమే కాదు..యోగాసనాలు కూడా బాగా తోడ్పడుతాయని యోగా గురువు ఆర్ఆర్ ప్రసాద్ చెబుతున్నారు.
ఇలా చేస్తే నెలసరి చిక్కులు మాయం
* వాతావరణ సమస్యలో, మారుతున్న జీవనశైలితో మహిళల్లో నెలసరి సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి.
* ప్రతి నెల కాకుండా రెండు, మూడు నెలలకోసారి నెలసరి రావడం, కొంతమందిలో నెలకు ముందే రావడం, మరికొంతమందికి నెలలో ఎక్కువ రోజులు రక్తస్రావం అవుతోంది.
* సహజ సిద్ధమైన కొన్ని యోగాసనాలతో నెలసరిని సరి చేయడానికి వీలుంది.
* ధనురాసనం, అపానముద్రతో గర్భసంచి, పొట్ట కండరాలు, థైరాయిడ్ గ్రంథి, వెన్నెముకపై పూర్తి ప్రభావం ఉంటుంది.
* ధనురాసనం ప్రతి రోజూ ఐదుసార్లు చేస్తే మహిళలు పూర్తిగా నెలసరి సమస్యలు తగ్గిపోతాయి.
* అపానముద్రను ప్రతి రోజు పది నిమిషాలు చేస్తే నెలసరి సమస్యలే కాదు..వెన్నెముక, థెరాయిడ్ ఇతర సమస్యలను తొలగించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి