Kashmir: కశ్మీర్లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు హతం
దక్షిణ కశ్మీర్లో భద్రతా బలగాలు వేర్వేరుగా చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు.
కశ్మీర్: దక్షిణ కశ్మీర్లో భద్రతా బలగాలు వేర్వేరుగా చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. అవాంతిపోరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులు మృతిచెందగా.. బిజ్బేహరా ప్రాంతంలో ఒకరు హతమైనట్టు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు భద్రతా బలగాలపై దాడి సహా పలు ఘటనల్లో నిందితుడని గుర్తించారు. ఈ ముష్కరులను మట్టుబెట్టడం సైన్యానికి పెద్ద విజయమని పోలీస్ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్