భివాండీ ఘటనలో 33కి పెరిగిన మృతుల సంఖ్య
మహారాష్ట్రలోని భివాండీలో మూడంతస్తుల భవనం కూలిపోయిన సంఘటనలో మృతుల సంఖ్య 33కి పెరిగింది. మంగళవారం అర్ధరాత్రి శిథిలాల కింది నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. మరణించిన..........
ఠాణె: మహారాష్ట్రలోని భివాండీలో మూడంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 33కి పెరిగింది. మంగళవారం అర్ధరాత్రి శిథిలాల కింది నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. మరణించిన వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారని అధికారులు తెలిపారు. గత 30 గంటలుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 30 మందిని సురక్షితంగా వెలికితీశారు. మరో 10 మంది శిథిలాల కిందే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పక్కనే ఉన్న మరో భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. అది కూడా శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు. దాదాపు 40 కుటుంబాలు అందులో నివాసముంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్