జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌పై గందరగోళం

జేఈఈ మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలపై గందరగోళం నెలకొంది. షెడ్యూల్‌ సమాచార బులెటిన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ...........

Published : 15 Dec 2020 22:26 IST

దిల్లీ: జేఈఈ మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలపై గందరగోళం నెలకొంది. షెడ్యూల్‌ సమాచార బులెటిన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు మొదటి పరీక్ష ఉంటుందని మధ్యాహ్నం వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఎన్టీఏ.. జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ను సవరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జేఈఈ మెయిన్‌ నాలుగు విడతల్లో ఉంటుందని మాత్రం ఎన్‌టీఏ స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు