PhD: అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీ తప్పనిసరి గడువు పొడిగింపు
నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు పీహెచ్డీ తప్పనిసరి అనే నిబంధన అమలు తేదీని యూజీసీ మరో రెండేళ్లకు పొడిగించింది. ఈ ఏడాది జులై 1 నుంచి పీహెచ్డీ చేసిన వారే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు
ఈనాడు, దిల్లీ: నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు పీహెచ్డీ తప్పనిసరి అనే నిబంధన అమలు తేదీని యూజీసీ మరో రెండేళ్లకు పొడిగించింది. ఈ ఏడాది జులై 1 నుంచి పీహెచ్డీ చేసిన వారే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అర్హులని గతంలో యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆ నిర్ణయం అమలును 2023, జులై 1వ తేదీకి మార్చింది. ఆ రోజు నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో పీహెచ్డీ అర్హత తప్పనిసరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్