ఓటమికి ముందు ట్రంప్ ఏం చేశారంటే..!
‘‘ఈ ఎన్నికలను నేను గెలిచాను. భారీ విజయం’’ అని ఫలితం వెలువడటానికి దాదాపు గంట ముందే ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన ట్విటర్లో కొన్ని గంటల పాటు ఎటువంటి ట్వీట్ లేదు. సాధారణంగా ట్విటర్లో చురుగ్గా ఉండే ట్రంప్.. కీలక సమయంలో ఎందుకు
ఇంటర్నెట్డెస్క్: ‘‘ఈ ఎన్నికల్లో నేను గెలిచాను. భారీ విజయం’’ అని ఫలితం వెలువడటానికి దాదాపు గంట ముందే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన ట్విటర్లో కొన్ని గంటల పాటు ఎటువంటి ట్వీట్ లేదు. సాధారణంగా ట్విటర్లో చురుగ్గా ఉండే ట్రంప్.. కీలక సమయంలో ఎందుకు స్పందించడంలేదని ఆయన ఫాలోవర్లు ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో తనకు నచ్చిన వ్యాపకంలో మునిగిపోయారు. ఆయనకు గోల్ఫ్ ఆడటం ఇష్టం. శనివారం ఆయన ట్వీట్ చేసిన అనంతరం మెల్లగా గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిపోయారు. ‘‘ఆయన తెల్లటి మెగా క్యాప్, గోల్ఫ్ ఆడే దుస్తులు, బూట్లు ధరించి వెళ్లారు’’ అని శ్వేతసౌధం రిపోర్టర్ తెలిపినట్లు ది గార్డియన్ పత్రిక పేర్కొంది. ట్రంప్ కాన్వాయ్ వర్జినీయాలోని స్టెర్లింగ్లోని నేషనల్ గోల్ఫ్ క్లబ్ వైపు దూసుకు వెళ్లింది. అనంతరం ఆయన గోల్ఫ్ ఆడుతున్న దృశ్యాలు మీడియాలో దర్శనమిచ్చాయి.
గోల్ఫ్ అంటే చాలా ఇష్టం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. ఆయన చాలా సమయం గోల్ఫ్ క్లబ్ల్లో కనిపించడం కూడా వివాదానికి దారితీసింది. దీనిని ట్రంప్ తనదైన శైలిలో సమర్థించుకున్నారు కూడా. ఈ ఏడాది జులైలో ఆయన ట్వీట్ చేస్తూ..‘‘ఆడటం నాకు వ్యాయామం. పనిదినాల్లో ఇది చాలా కష్టం. నాకంటే ఒబామా ఎక్కువ సార్లు గోల్ఫ్ ఆడారు’’ అని పేర్కొన్నారు. అమెరికాలో అధ్యక్షుడు చెప్పే అబద్ధాల నుంచి ప్రతిదానికి లెక్కలు తీస్తారు. అలానే ట్రంప్ ఎన్నిసార్లు గోల్ఫ్ ఆడటానికి వెళ్లారు.. ఒబామా ఎన్నిసార్లు వెళ్లారని సీఎన్ఎన్ లెక్కలు తీసింది. ఈ ఏడాది మే నాటికి ట్రంప్ తన పదవీకాలంలో 266 రోజులు గోల్ఫ్ క్లబ్లో గడపగా.. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అదే పదవీకాలానికి 98 రౌండ్స్ మాత్రమే ఆడారని పేర్కొంది. ఇక ‘ట్రంప్ గోల్ఫ్ కౌంట్’ అనే వెబ్సైట్ లెక్కల ప్రకారం.. ఒబామా తన 8ఏళ్ల పదవీకాలంలో మొత్తం 306 రౌండ్లు గోల్ఫ్ ఆడగా.. ట్రంప్ తన నాలుగేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే 261 పూర్తి చేసినట్లు పేర్కొంది.
2014లో ఒబామాను వెక్కిరించి..
దేశ అధ్యక్షుడిగా ఒబామా గోల్ఫ్ ఆడటంపై ట్రంప్ 2014లో కూడా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అప్పట్లో అధ్యక్షపదవికి పోటీపడేందుకు ట్రంప్ సన్నాహాలు చేసుకొంటున్నారు. ‘‘మనం ఒబామా ప్రయాణానికి డబ్బు చెల్లిస్తే.. ఆయన మిలియన్ల కొద్దీ నిధులను సమకూర్చుకొంటారు.. ఆ సొమ్ముతో డెమొక్రాట్లు అసత్యాలు ప్రచారం చేస్తారు’’ అని 2014 అక్టోబర్లో ట్వీట్ చేశారు. ఇప్పుడు తాజాగా ట్రంప్ గోల్ఫ్లో ఒబామా రికార్డును దాటేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్