India Corona: 40 వేలకు తగ్గిన క్రియాశీల కేసులు..!

దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తోంది. తాజాగా 3.23 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. మరోరోజు మూడు వేల మందికి కరోనా సోకింది.

Published : 28 Sep 2022 09:57 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తోంది. తాజాగా 3.23 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. మరోరోజు మూడు వేల మందికి కరోనా సోకింది.  కొత్త కేసులు జూన్‌ నెల స్థాయికి తగ్గడం ఊరటనిస్తోంది. ఇంకోపక్క క్రియాశీల కేసులు క్రమంగా దిగొస్తున్నాయి. బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

కొత్త కేసులు: 3,615

పాజిటివిటీ రేటు: 1.12 శాతం

రికవరీలు: 4,972

రికవరీ రేటు: 98.72 శాతం

క్రియాశీల కేసులు: 40,979(0.10శాతం)

మొత్తం కేసులు: 4.45 కోట్లు

మొత్తం మరణాలు: 5,28,584

టీకా డోసులు: 217.9 కోట్లు(నిన్న 13.87 లక్షల మంది టీకా తీసుకున్నారు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని