Nagaland: ఆ చట్టాన్ని రద్దు చేయాల్సిందే.. ఈశాన్యరాష్ట్రాల సీఎంల డిమాండ్
నాగాలాండ్లోని మోన్ జిల్లాలో ఇటీవల భద్రతాబలగాల కాల్పుల్లో పౌరులు మృతి చెందిన ఘటన చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కశ్మీర్తోపాటు ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) రద్దు డిమాండ్...
కోహిమా: నాగాలాండ్లోని మోన్ జిల్లాలో ఇటీవల భద్రతాబలగాల కాల్పుల్లో పౌరులు మృతి చెందిన ఘటన చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కశ్మీర్తోపాటు ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) రద్దు డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ విషయమై స్థానికులు, పౌర సంఘాలు, హక్కుల కార్యకర్తలనుంచి పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయి.
తాజాగా నాగాలాండ్, మేఘాలయ ముఖ్యమంత్రులు నెయ్ప్యూ రియో, కాన్రాడ్ సంగ్మా సైతం.. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కాల్పుల్లో మరణించిన పౌరుల అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా రియో మాట్లాడుతూ.. ఏఎఫ్ఎస్పీఏను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. గతంలో తిరుగుబాట్లను ఎదుర్కొనేందుకు ఈ చట్టాన్ని అమలు చేశారని, ఇప్పుడు ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. కాన్రాడ్ సంగ్మా సైతం ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ సోమవారం ట్వీట్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులూ ఇదే విధంగా స్పందిస్తున్నారు.
కశ్మీర్తోపాటు ఈశాన్య భారతంలో కల్లోలిత ప్రాంతాలను గుర్తించి, అక్కడ శాంతిభద్రతలను కాపాడేందుకు సైన్యానికి ప్రత్యేక అధికారాలు కట్టబెడుతూ కేంద్రం ఈ చట్టాన్ని తెచ్చింది. ప్రస్తుతం అస్సాం, నాగాలాండ్, మణిపూర్(మణిపూర్ మున్సిపల్ కౌన్సిల్ ఏరియా మినహా), అరుణాచల్ప్రదేశ్లోని చాంగ్లాంగ్, లాంగ్డింగ్, తిరప్ జిల్లాల్లో ఈ చట్టం అమలులో ఉంది. మణిపూర్ ఉక్కుమహిళగా పేరు పొందిన ఇరోమ్ షర్మిల సైతం ఇదే చట్టం రద్దు కోరుతూ దాదాపు 16 ఏళ్లపాటు దీక్ష చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, సునీత, సిసోదియా.. గుజరాత్లో ‘AAP’ స్టార్ క్యాంపెయినర్లు
ప్రస్తుతం జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia), మాజీ మంత్రి సత్యేందర్ జైన్లను గుజరాత్లో ఆమ్ఆద్మీపార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. -
‘బిష్ణోయ్ అంతు చూస్తాం’.. సల్మాన్ను కలిసిన సీఎం శిందే
బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పుల ఘటనపై సీఎం ఏక్నాథ్ శిందే స్పందించారు. సల్మాన్ను కలిసి ధైర్యం చెప్పారు. -
ఆ అలవాట్లతో.. స్పెర్మ్ డీఎన్ఏకు ముప్పు!
ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహారం, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో స్పెర్మ్ డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
బ్యాలెట్ ఓటింగ్తో ఏం జరిగిందో మాకు తెలుసు: సుప్రీంకోర్టు
Supreme Court: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశ జనాభా చాలా ఎక్కువ అని, అలాంటప్పుడు మన ఎన్నికల ప్రక్రియను వాటితో పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
లోక్సభ ఎన్నికల వేళ.. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
లోక్సభ ఎన్నికల వేళ.. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. -
కుటుంబానికి తెలియకుండా చదివి.. సివిల్స్లో నాలుగో ర్యాంక్ కొట్టి..!
కేరళకు చెందిన నాలుగో ర్యాంకర్ సిద్ధార్థ్ రామ్కుమార్(PK Sidharth Ramkumar) తన విజయంతో కుటుంబాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. -
ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న ఇజ్రాయెల్.. కేంద్రానికి మహీంద్రా సూచన
ఇరాన్ చేసిన దాడిని ఇజ్రాయెల్ ఎదుర్కొన్న తీరుపై ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు. ఈమేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. -
సల్మాన్ ఇంటిపై కాల్పులు: విదేశాల్లో కుట్ర.. ముంబయిలో అమలు
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటనకు విదేశాల్లో కుట్ర జరిగినట్లు బలంగా అనుమానిస్తున్నారు. దీనికి ఓ స్థానిక గ్యాంగ్స్టర్ సహకరించినట్లు తెలుస్తోంది. తాజాగా నిందితుల అరెస్టుతో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
‘మోదీ.. సంపన్నులకు ఓ సాధనం’.. రాహుల్ విమర్శలు
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సంపన్నులకు ఓ సాధనంగా మారారని అభివర్ణించారు. -
‘ఏ పార్టీ కోసం ప్రచారం చేయలేదు..అది నకిలీ వీడియో’: ఆమిర్ఖాన్
ప్రముఖ నటుడు ఆమిర్ఖాన్ (Aamir Khan) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు వైరల్ అయిన వీడియో నకిలీదని ఆయన బృందం వెల్లడించింది. -
భాజపాను గెలిపించేది కాంగ్రెసే: గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్పై జమ్మూకశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ బలోపేతం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని దుయ్యబట్టారు. -
‘మీరేం అమాయకులు కాదు’.. పతంజలి కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
Patanjali Row: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని పతంజలి యాజమాన్యాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
అర్ధరాత్రి విచారణా..? నిద్రించే హక్కును ఉల్లంఘించడమే: బాంబే హైకోర్టు
అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక సీనియర్ సిటిజన్ను ఈడీ ప్రశ్నించడాన్ని బాంబే హైకోర్టు తప్పుపట్టింది. ఆ పద్ధతిని తాము అంగీకరించలేమని తెలిపింది. -
జీలం నదిలో పడవ బోల్తా.. పలువురి గల్లంతు
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో జీలం నదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. -
సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
Salman Khan: సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. వారిని తాజాగా ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్(జూన్-సెప్టెంబరు)లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం తెలిపింది. -
112 ఏళ్ల టైటానిక్ విషాదం.. ఛత్తీస్గఢ్లో ఆరని విద్యాదీపం
సరిగ్గా 112 ఏళ్ల క్రితం ఏప్రిల్ 15న ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగి దాదాపు 1,500 ప్రాణాలను జలసమాధి చేసిన టైటానిక్ ఓడ విషాదం తలచుకొని ప్రపంచం ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది. -
పన్వెల్లో నెల రోజులుగా మకాం
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ బాంద్రా నివాసం వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులు నవీ ముంబయి పన్వెల్లోని హరిగ్రామ్ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
కేజ్రీవాల్ను కరడుగట్టిన తీవ్రవాదిలా చూస్తున్నారు
తిహాడ్ జైలులో ఉన్న ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ను సోమవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జడ్ ప్లస్ భద్రత మధ్య కలుసుకున్నారు. -
2 నిమిషాలకు సరిపడా ఇంధనం ఉండగా ల్యాండింగ్
అయోధ్య నుంచి దిల్లీ బయల్దేరిన ఇండిగో విమానానికి ప్రమాదకర పరిస్థితి ఎదురైంది. వాతావరణం సహకరించకపోవడంతో దానిని చండీగఢ్కు మళ్లించారు. -
అవినీతి ఇకపై వాటికి ‘పాస్వర్డ్’ కాదు.. జైలుకెళ్లే మార్గం: జగదీప్ ధన్ఖడ్
అధికారగణంలో అవినీతి శక్తులకు అడ్డుకట్ట పడుతోందని..అవకాశాలు, ఉద్యోగాలకు ఇకపై అవినీతి అనేది ఓ పాస్వర్డ్లా కాకుండా జైలుకు వెళ్లే మార్గంలా ఉంటుందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
-
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
-
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
-
కేజ్రీవాల్, సునీత, సిసోదియా.. గుజరాత్లో ‘AAP’ స్టార్ క్యాంపెయినర్లు
-
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు: కేసీఆర్
-
రామనవమి వేడుకలపై మోదీ, దీదీ మాటల యుద్ధం