Makara jyoti: శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. వీడియో

‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప నామ స్మరణతో  శబరిగిరులు మర్మోగాయి. మకరజ్యోతి దర్శనానికి దేశంలోని....

Updated : 14 Jan 2022 19:02 IST

శబరిమల: ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప నామ స్మరణతో  శబరిగిరులు మర్మోగాయి. మకరజ్యోతి దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పొన్నాంబలమేడు నుంచి దర్శనమిచ్చిన మకర జ్యోతిని వీక్షించిన అయ్యప్పలు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు.  కరోనా నేపథ్యంలో ఆలయ కమిటీ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించింది. మకర జ్యోతి దర్శనం అనంతరం ఈనెల 20న ఆలయం మూసివేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు