చైనా బ్యాచ్.. మాటలూ నకిలీనే..!
చైనా ఏదైనా చెబితే దానికి పూర్తి వ్యతిరేకంగా అర్థం చేసుకోవాలేమో.. పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసి పదేళ్లు కూడా కాకమునుపే 1962లో భారత్పై దురాక్రమణ చేసింది. ఆ తర్వాత కూడా చాలా ఒప్పందాలకు
ముందే పసిగట్టిన భారత సైన్యం..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనా ఏదైనా చెబితే దానికి పూర్తి వ్యతిరేకంగా అర్థం చేసుకోవాలేమో.. పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసి పదేళ్లు కూడా కాక ముందే 1962లో భారత్పై దురాక్రమణ చేసింది. ఆ తర్వాత కూడా చాలా ఒప్పందాలకు తూట్లు పొడిచింది. మొన్నటికి మొన్న చైనా-బ్రిటన్ ఒప్పందాన్ని తుంగలోతొక్కి హాంకాంగ్ను గుప్పిట్లో బంధించింది. ఇలా చెప్పుకొంటే పోతే చైనా కథలు చాంతాడంత ఉంటాయి. తాజాగా పాంగాంగ్ సరస్సు వద్ద భారత్ను కూడా ఇలానే మోసం చేయాలని డ్రాగన్ ప్రయత్నించింది. చైనా అధికారుల తీరు.. ఆప్యాయతలపై అనుమానం వచ్చిన భారత్ నిఘా వేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఆగస్టు 28న ఏం జరిగింది..
చుషూల్ వద్ద సైనికాధికారులతో చైనాకు చెందిన కమాండర్లు లోకల్ హాట్లైన్లో చర్చలు జరిపారు. తొలుత చైనా నుంచి అధికారులు భారత్ అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరు వర్గాలు మాట్లాడుకొన్నాయి. రాత్రివేళలో ఇరుపక్షాల దళాలు గస్తీలు నిర్వహించకూడదని చైనా అధికారులు పలుమార్లు చెప్పారు. దీంతో భారతీయ కమాండర్లకు వారి తీరుపై అనుమానం వచ్చింది. గతంలో వారు చెప్పినవి ఏవీ చేసిన దాఖలాలు లేవు. గల్వాన్ వద్ద కూడా ఇలానే మోసపూరితంగా వ్యవహరించింది. ఇవన్నీ మదిలో మెదిలి మనవాళ్లు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.
ఆగస్టు 28 రాత్రి తొలిసారి భారత నిఘా బృందం మాల్డోలో సాయుధ వాహనాల కదలికను గుర్తించాయి. దీంతో డ్రోన్లను రంగంలోకి దించి పీఎల్ఏ కదలికలపై నిఘా వేశారు. డ్రాగన్ దళాలు ఎల్ఏసీ వైపుగా ప్రత్యేక లక్ష్యం వైపు కదులుతున్నట్లు గుర్తించారు. వెంటనే భారత ఎస్ఎఫ్ఫ్ దళాలు రంగంలోకి దిగాయి. చుషూల్లోని కీలకమైన శిఖరాలపై పట్టు సాధించి రెఖిన్ పాస్, స్పంగూర్ గ్యాప్పై భారత వ్యూహాత్మక పట్టును సాధించాయి. దీంతో చైనా దళాలు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత్ తగిన సంఖ్యలో అక్కడ దళాలను మోహరించింది. ఆ తర్వాత భారత దళాలు పాంగాంగ్ సరస్సు వద్ద ఉత్తర భాగంలోని ఫింగర్4 సమీపంలోని కీలక స్థానాలకు కూడా చేరింది.
భారీగా మోహరిస్తున్న డ్రాగన్ దళాలు..
ఈ ఘటన తర్వాత భారీ సంఖ్యలో చైనా దళాలు మోహరింపు వేగవంతమైంది. వేల సంఖ్యలో దళాలు, భారీ శతఘ్నులను అక్కడికి చేర్చింది. ఆగస్టు 30 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా స్పంగూర్ గ్యాప్ నుంచి గురాంగ్హిల్, మగర్ హిల్ సమీపంలోకి ఇవి చేరుతున్నాయి. దీంతో భారత్ కూడా డ్రాగన్కు సరితూగే దళాలను అక్కడికి తరలించింది. మిలీషియా దళాలను కూడా చైనా తీసుకొచ్చింది. వీటిల్లో సైనికులు, బాక్సర్లు, స్థానిక ఫైట్క్లబ్ల సభ్యులు ఉంటారని భావిస్తున్నారు. ఈ బృందాలు పీఎల్ఏలో రిజర్వు ఫోర్స్గా పనిచేస్తున్నాయి. ఇవి యుద్ధ సమయంలో పీఎల్ఏ సైనిక ఆపరేషన్లలో సహాయకారిగా వ్యవహరిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే