కూలిన భవనం..
మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా మహద్ ప్రాంతంలో సోమవారం ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడినట్టు రాయ్గఢ్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఒకరు మృతి..ఏడుగురికి గాయాలు
కొనసాగుతున్న సహాయక చర్యలు
రాయ్గఢ్: మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా మహద్ ప్రాంతంలో సోమవారం ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడినట్టు రాయ్గఢ్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకున్నారని, సాధ్యమైనంత వేగంగా వారందరినీ రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!