Rajasthan: రాజస్థాన్‌లో నెమలికి గౌరవంగా అంత్యక్రియలు

ప్రమాదవశాత్తు చనిపోయిన నెమలికి రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించారు.

Updated : 06 Feb 2022 12:19 IST

జైపుర్‌: ప్రమాదవశాత్తు చనిపోయిన నెమలికి రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించారు. పైకి ఎగురుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి ఈ మయూరం మృతిచెందింది. అది గమనించిన స్థానికులు.. అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో నెమలిపై జాతీయ జెండా కప్పి.. అంతిమ యాత్ర నిర్వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని