Chitra Ramkrishna: ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ అరెస్టు
కో-లొకేషన్ కుంభకోణం కేసులో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సీబీఐ అధికారులు దిల్లీలో అరెస్టు చేశారు.
ముంబయి: కో-లొకేషన్ కుంభకోణం కేసులో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సీబీఐ అధికారులు దిల్లీలో అరెస్టు చేశారు. ‘హిమాలయ యోగి’ పేరుతో చిత్రా రామకృష్ణ ఎన్ఎస్ఈకి సంబంధించి అత్యంత కీలక రహస్య సమాచారాన్ని పంచుకున్నారని, స్టాక్ మార్కెట్లో అనేక అవకతవకలను పాల్పడ్డారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం ఆమెకు ముందస్తు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిందితురాలి పట్ల చాలా దయంగా మెలిగిందని, ఆమెపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, నిజాలు రాబట్టడానికి ఆమెకు నిరంతర కస్టడీ విచారణ అవసరమని దిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..